YSR Raithu Bharosha Payment Status1

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Table of Contents

YSR Raithu Bharosha Payment Status

నేడు వరుసగా ఐదో ఏడాది రెండో విడతగా “వైయస్ఆర్ రైతు భరోసా”

ఒక్కొక్కరికి రూ.4,000 చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 53.53 లక్షల మంది రైతన్నలకు రూ.2,204.77 కోట్ల రైతు భరోసా సాయాన్ని రైతన్న ఖాతాల్లో నేడు జమ చేయనున్న సీఎం జగన్ గారు.

రైతు భరోసా మనీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సంవత్సరం కి 13500 రూపాలు ఇవ్వడం జరుగుతుంది. ఈ 13500 ని 3 విడతలుగా రైతులకు ఇవ్వడం జరుగుతుంది.

ఇప్పటికే ఈ సంవత్సరం మొదటి విడత రైతు భరోసా 7500 ఇవ్వడం జరిగింది.2వ విడత రైతు భరోసా మనీ 04/11/2023 న 4000 రూపాయలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రిలీజ్ చేయడం జరిగింది.

YSR Raithu Bharosha Payment Status

రైతు భరోసా మనీ చెక్ చేసుకునే విధానం

 

YSR Raithu Bharosha Payment Status
పైన చూపిన విదంగా రైతులు మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి మీ యెక్క స్టేటస్ తెలుసుకోగలరు.

 

                             PAYMENT STATUS

పైన payment status ని క్లిక్ చేయండి

ఈ సమాచారాన్ని వాలంటీర్స్ & మీ అగ్రికల్చర్ అధికారులకు మరియు మీ గ్రామ రైతులకు షేర్ చేసి సహాయ పడగలరు అని ఆశిస్తున్నాం

             Pmjay GSWS Volunteer Wise Dashboard

 

      Pmjay New operator Registration Grama volunteer

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ ఛానెల్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now
WhatsApp