Ap Govt Announce Subsidy Loans in Formers

grama volunteer

Ap Govt Announce Subsidy Loans in Formers
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

రైతులకు రాయితీపై రూ.3 లక్షలు ప్రకటించిన చంద్రబాబు.. అప్లై చేయండి

Ap Govt Announce Subsidy Loans in Formers

 

ఆంధ్రప్రదేశ్ లో నూతనంగా అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం అభివృద్ధి పనులతోపాటు సంక్షేమ కార్యక్రమాలపై కూడా ప్రత్యేక శ్రద్ధ చూపిస్తోంది. ఈ క్రమంలో రైతులకు రాయితీపై ముఖ్యమైన ప్రకటన చేసింది. 2014 నుంచి 2019 మధ్య పరిపాలనలో చంద్రబాబు నాయుడు సూక్ష్మ సేద్య పథకానికి పెద్ద పీట వేశారు. కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చి అవసరమైన పరికరాలను రాయితీలపై రైతులకు అందించడంతో పాటు కేంద్రం నుంచి కూడా అవసరమైన రాయితీని తెచ్చేందుకు కృషి చేశారు. తాజాగా మరోసారి ఈ పథకాన్ని అమలు చేయబోతున్నారు. ఇందులో రైతులు రాయితీపై రూ.3 లక్షలకు పైగా పొందవచ్చు.

ఆధార్ కార్డు లింక్ స్టేటస్

Trending Post

ఆధార్ కార్డుకు మొబైల్ నెంబర్ లింక్ స్టేటస్ తెలుసుకునే విధానము

Ap Govt Announce Subsidy Loans in FormersAp Govt Announce Subsidy Loans in FormersAp Govt Announce Subsidy Loans in Formers

శ్రీకాకుళం జిల్లాలో డ్రిప్ ఇరిగేషన్ పథకం:

ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాలో 2400 హెక్టార్లలో డ్రిప్ ఇరిగేషన్ పథకం అమలవుతుండగా, ఇప్పుడు మరో 2400 హెక్టార్లలో ఈ పథకాన్ని అమలు చేయబోతున్నారు. ఈ పథకంతో రైతులకు రాయితీ కింద రూ.11.17 కోట్లను అందిస్తున్నారు. కేంద్రం నుంచి 60 శాతం నిధులు వస్తుండగా, రాష్ట్రం 40 శాతం నిధులు సమకూరుస్తోంది. పత్తి, మిరప, మొక్కజొన్న, జీడి మామిడి, మామిడి, జామ, ఆయిల్ ఫాం, కొబ్బరి, కూరగాయలు వంటి పంటలను పెంచే ఐదు ఎకరాల్లోపు భూమి ఉన్న సన్న కారు రైతులకు 90 శాతం రాయితీపై రూ.2.18 లక్షలను అందించనున్నారు. ఐదు నుంచి పన్నెండున్నర ఎకరాల భూమి ఉంటే రూ.3.10 లక్షలను 50 శాతం రాయితీపై అందిస్తారు.

అప్లై చేయడం ఎలా?

రాయితీపై పరికరాలను పొందేందుకు, రైతులు భూమి యాజమాన్య హక్కులకు సంబంధించిన పత్రాలతో పాటు ఆధార్ కార్డును జతచేసి రైతు సేవా కేంద్రాలకు లేదా జిల్లా మైక్రో ఇరిగేషన్ కార్యాలయం లేదా మండల ఉద్యాన శాఖాధికారి కార్యాలయంలో బయోమెట్రిక్ ద్వారా వివరాలు నమోదు చేసుకోవాలి. బోర్లు, బావుల కింద వ్యవసాయం చేసేవారికి ఈ పథకం బాగా ఉపయోగపడుతుందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.

ఉపయోగం మరియు ప్రభావం:

ఈ పథకం ద్వారా రైతులు అధిక దిగుబడి పొందవచ్చు. డ్రిప్ ఇరిగేషన్ పథకం వల్ల నీటిని సమర్థవంతంగా వినియోగించుకోవడం సాధ్యం అవుతుంది. అలాగే, పంటలు సమయానికి నీరు అందుకోవడంతో దిగుబడి పెరుగుతుంది. చిన్నకారు రైతులకు ఎక్కువ రాయితీ అందించడం వల్ల వారు పరికరాలను సులభంగా కొనుగోలు చేయగలుగుతారు.

ముగింపు:

చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ, వారికి రాయితీపై పరికరాలను అందించడం ద్వారా వారి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి కృషి చేస్తోంది. ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని, అవసరమైన పత్రాలతో అప్లై చేయాలని, రైతులు ముందుకు రావాలని ప్రభుత్వ యంత్రాంగం సూచిస్తోంది.

 

Ap Govt Announce Subsidy Loans in Formers

చంద్రన్న పెళ్లి కానుక సంక్షేమ పథకం పూర్తి వివరాలు – Click Here

ఆడబిడ్డ నిధి పథకం – Click Here

AP Deepam Scheme Details 2024 – Click Here

NTR Bharosa Pension Scheme Details 2024 – Click Here

అన్నదాత సుఖీభవ పథకం 2024 – Click Here

AP Free Bus Journey Scheme 2024 – Click Here

2.7/5 - (3 votes)

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ ఛానెల్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Related Posts

Thalliki Vandanam Grievance 2025: తల్లికి వందనం డబ్బులు రాలేదు? కారణాలు, గ్రీవెన్స్ ఎలా పెట్టాలి? పూర్తి సమాచారం

Thalliki Vandanam Payment Status Check 2025

Thalliki Vandanam Payment Status Check: తల్లికి వందనం పథకం అర్హత & పేమెంట్ స్టేటస్  – 9552300009 ద్వారా Step by Step Guide

Thalliki Vandanam Payment June 2025

Thalliki Vandanam Payment 2025: తల్లికి వందనం పథకం నిధులు జమ | మీ ఖాతాలోకి వచ్చాయా? వెంటనే ఇలా చెక్ చేయండి

One response to “Ap Govt Announce Subsidy Loans in Formers”

Leave a comment

 

WhatsApp